కొనసాగుతున్న అల్పపీడనం
హైదరాబాద్‌:  దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 4 రోజుల వరకు అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బ…
కోవిడ్‌-19 : వైద్య సిబ్బందికి శిక్షణ
న్యూఢిల్లీ  :  కరోనా  మహమ్మారి బారినపడిన రోగులకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుండి చికిత్స అందించే వైద్య సిబ్బందికి సుశిక్షితమైన శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం సమగ్ర ప్రభుత్వ ఆన్‌లైన్‌ శిక్షణ (ఐగాట్‌) పోర్టల్‌ను గురువారం ప్రారంభించింది. కోవిడ్‌-19ను దీటుగా ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది సామర్ధ్యాలను మ…
ఆ ఇద్దరు ఆటగాళ్లెవరో చెప్పండి చూద్దాం..
ప్రపంచవ్యాప్తంగా  కరోనా వైరస్‌  గడగడలాడిస్తుండడంతో వివిధ క్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వీటిలో ఐపీఎల్‌-2020, వింబుల్డన్‌, ఇతర క్రీడలు కూడా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో మార్చి 31 నుంచి జరగాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్‌ జరుగుతుందో లేదో కూడా సందేహంగానే ఉంద…
‘క్షమాగుణంలోనూ శక్తి దాగి ఉంటుంది’
న్యూఢిల్లీ:  నిర్భయ  సామూహిక అత్యాచారం, హత్య కేసు లో దోషులుగా ఉన్న ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌ కుటుంబ సభ్యులు రాష్ట్రప్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆదివారం లేఖ రాశారు. తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని అభ్యర్థించారు. ‘‘కారుణ్య మరణానికి అనుమతినివ్వాలని మిమ్మల్ని, బాధితురాలి…
సగానికిపైగా కోలుకున్న కరోనా బాధితులు
కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై పడింది. దీని దెబ్బకు పలు చోట్ల థియేటర్లు సైతం మూతపడ్డాయి. అంతేకాక పలు సినిమాల షూటింగ్‌లు, ప్రమోషన్‌ కార్యక్రమాలు, విడుదల వాయిదా పడ్డాయి. దీంతో  సినిమా తారలు తమకు దొరికిన ఖాళీ సమయాన్ని ప్రజల కోసం వెచ్చిస్తున్నారు. జనాల్లో కరోనా భయాన్ని తొలగించి అవగాహన కల్పించేందుకు ప…
అటల్ భూజల్ పథకంలో ఏపీ లేదు
న్యూఢిల్లీ:  అటల్‌ భూజల్‌ యోజన పథకం కింద ఎంపిక చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ లేదని కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌ లాల్‌ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు  విజయసాయి రెడ్డి  అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ప్రజ…